#s2news ఈ మధ్య తరచుగా జరుగుతున్న సైబర్ నేరాల గురించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బ్యాంకు అధికారుల మంటూ ఫోన్ చేస్తే నమ్మి ఖాతా నెంబర్ పిన్ నెంబర్ ఓటీపీ నెంబర్ చెప్పిన వెంటనే చాలామంది డబ్బులు సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మీ బ్యాంకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ఇతరులకు తెలపవద్దని అలాంటి ఫోన్ నెంబర్ ద్వారా ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే బ్యాంకు సంప్రదించాలని సూచించారు.మరియు కార్డాన్ అండ్ సెర్చ్ లు తరుచుగా నిర్వహిస్తామని తెలిపారు. ... https://www.youtube.com/watch?v=zSLp9xK6jHo
ప్రతి కార్యకర్త అంకితం భావంతో పని చేస్తూ ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట ,నర్సింగ్ .మండలాల టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం చేగుంట బాలాజీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ పార్క్ హుస్సేన్ ,చేగుంట. నర్సింగ్. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు vengal రావు. తోర్య నాయక్. చేగుంట ఎంపీపీ masula శ్రీనివాస్. జడ్పిటిసి మోదం శ్రీనివాస్. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్. సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచి కట్ల శ్రీనివాస్. నార్సింగి ఎంపీపీ సబిత జడ్పిటిసి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి ఏదో రకంగా ఉపయోగపడుతుందని సంక్షేమ పథకాలతో పాటు పార్టీ పటిష్టత కోసం . కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కు దుబ్బాక నియోజక వర్గంలో అధికంగా జరిగే విధంగా చూడాలన్నారు. ఇప్పటి వరకు 50 వేల సభ్యత్వాలు నమోదయ్యాయని. కార్యకర్తలు అధైర్య పడవద్దని టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.ఏమైనా సమస్యలు ఉం�
...
https://www.youtube.com/watch?v=EjNR1sFRgIQ
TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తగా అన్ని మండల కేంద్ర లలో .పట్టణ కేంద్ర లలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ .డీజిల్.గ్యాస్ కరెంట్ ధరల కు నిరసనగా కార్యక్రమలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నేడు సిద్దిపేట లోని ముస్తాబద్ చౌరస్తా లో TPCC అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో గ్యాస్ సిలెండర్ కి దండా వేసి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది..మరియు విద్యుత్ కార్య లయంలో DE గారికి వినతిపత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో BJP అధికార ము లోకి వచ్చిన తరువాత పదే పదే గ్యాస్ ధరలు పెంచుతూ పెట్రోల్.డీజిల్ ధరలు పెంచుతూ పేద ప్రజల జీవితాల తో చెలగాటం ఆడుతూ ఇటు TRS ప్రభుత్వం అధికారికారం లోకి వచ్చిన తరువాత కరెంటు చార్జీలను విపరీతంగా పెంచుతూ ఈ రోజు రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు.BJP పార్టీ TRS పార్టీ మీద.TRS పార్టీ BJP పార్టీ మీద మాయమాటలు చెపుతూ కాలం గడుపుతున్నారు.చీకటి ఒప్పందాలతో ప్రజలను మోసం చేస్తున్నారు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గ్యాస్ ధర 410 ఉంటే ఈ రోజూ BJP ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1000 పైగా పెంచటం జరిగింది అని అన్నా��
...
https://www.youtube.com/watch?v=s3GZU-43mE0
#cheruku #srinivasreddy
ఈ రోజు మిరుదొడ్డి మండలం కూడవెల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు కొండ కనకయ్య తల్లి సత్తమ్మ ఇటీవల మరణించిన విషయం తెలుసుకొనివారి కుటుంబ సభ్యులను పరామర్శించిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుగుణ, కాంగ్రెస్ నాయకులు బాలా గౌడ్, పాతూరి వెంకటస్వామి గౌడ్, శ్రీధర్, బాలు యాదవ్, కడవేర్గు నాగరాజ్, అబిద్ తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=W2O31dekoyY