సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేట గ్రామంలో ఇటీవల మరణించిన గుంటి రాజు మరియు ముదిగొండ భాస్కర్ల కుటుంబాలను ముత్యం రెడ్డి కిసాన్ సేవ సమితి అధ్యక్షుడు,టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.
...
https://www.youtube.com/watch?v=wMIpr8Bn5CA
జీతాలు పెంచలంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక నగరపంచయితీ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు.అనంతరం కార్మికులు మాట్లాడుతూ మెము చాలీచాలని జీతాలతో జీవితం వెళ్లదీస్తున్నామ మాకు నగరపంచయితీ నుండి 6000 వేల జీతాలు మాత్రమే ఇస్తున్నారని,ఏవరూ మముల్ని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే రామలింగారెడ్డికి ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోలేదని డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తాం,అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటూ అంటునారే తప్ప మాకు చేసింది ఏమి లేదని,గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విన్నవించమని మరోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కుడా మా సమస్యలను అయన దృష్టికి తీసుకెళ్లిన లాభం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు 6000 వేల జీతాలను 12000 వేలుగా పెంచాలని కోరారు.....
-~-~~-~~~-~~-~-
Please watch: "పోలవరం పై జగన్ "
https://www.youtube.com/watch?v=gLt6zqhNFmg
-~-~~-~~~-~~-~-
...
https://www.youtube.com/watch?v=xdlNXU7Rw2g
ముప్పిరెడ్డి పల్లి గ్రామంలో సర్పంచ్ నరాల ప్రభావతి పెంటయ్య ఆధ్వర్యంలో సనోఫీ హెల్త్ కేర్ అందించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఘనంగా ప్రారంభించారు.
మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డి పల్లి గ్రామంలో నీటి శుద్ధి కేంద్రం - వాటర్ ప్లాంట్ ను సర్పంచ్ ఘనంగా ప్రారంభించారు. సనోఫి హెల్త్ కేర్ కంపెనీ వారు డొనేషన్ చేసిన ఈ వాటర్ ప్లాంట్ ను సర్పంచ్ నరాల ప్రభావతి పెంటయ్య మరియు సనోఫి హెల్త్ కేర్ కంపెనీ వారు, వార్డు మెంబర్లు, గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. సర్పంచ్ ప్రభావతి పెంటయ్య మాట్లాడుతూ సనోఫీ హెల్త్ కేర్ వారు వాటర్ ప్లాంట్ ను డొనేషన్ చేసి ముప్పిరెడ్డి పల్లి గ్రామ ప్రజలకు మంచి సహకారం అందించారని తెలిపారు. ఈ స్వచ్ఛమైన వాటర్ త్రాగడం ద్వారా గ్రామస్తులకు ఆరోగ్యం బాగుంటుందని, సనోఫీ హెల్త్ కేర్ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. సనోఫీ హెల్త్ కేర్ ముప్పిరెడ్డి పల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు అందుబాటులో ఉంటూ సహకరిస్తుందని తెలిపారు.
బైట్: సర్పంచ్ , పెంటయ్య
...
https://www.youtube.com/watch?v=7-kvhg2DABQ