సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమం రసాభాసగా మారింది పల్లెల ప్రగతికి మంచి మార్గం వేయడానికి ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లా అధికారుల సమక్షంలో ప్రజాప్రతినిధుల తోపులాటకు దారితీసింది పల్లె ప్రగతి కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరు కావలసిన ఎంపిపి, జెడ్పిటిసి, ప్రత్యేక అధికారులు జిల్లా అధికారులు రాకముందే కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక అధికారులు, గ్రామ సర్పంచ్ ,ఎంపిటిసి వర్గీయుల మధ్య గొడవగా మారిన పల్లె ప్రగతి గ్రామ సభ గ్రామ సర్పంచ్ భర్త మైక్ తీసుకొని మాట్లాడుతున్న సందర్భంలో ఎంపిటిసి భర్త మైకు లాగడంతో పల్లె ప్రగతి గ్రామ సభ గందరగోళంగా తయారైంది పల్లె ప్రగతి జిల్లా ప్రత్యేకాధికారి DRDO PD GOPAL RAO సమక్షంలోనే ఈ సంఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది
...
https://www.youtube.com/watch?v=2pCnCb-PGNs
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=LiEdYkEcB98
పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా ముందుకు రావాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మండలంలోని అనేక అనేక సమస్యలను దశలవారీగా అభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్ నుండి మండల పరిషత్ సభ్యుల వరకు సమన్వయంతో అభివృద్ధికి సహకరించాలన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.అనంతరం ఎమ్మెల్సీ పార్క్ కోసం మాట్లాడుతూ గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల ధీటుగా దుబ్బాక నియోజక వర్గాన్ని అభివృద్ధి తీసుకుపోయేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి అన్నారు. అనంతరం సర్వసభ్య ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం కొనసాగించారు. సమావేశం లోని వివిధ శాఖల అధికారులు పలు అభివృద్ధి కార్యక్రమాల ను సమస్యలను మెల్ల దృష్టికి తీసుకు పోగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. చందాయ
...
https://www.youtube.com/watch?v=vn5KBkTPrV0
చేగుంట మండలంలోని వివిధ గ్రామాల్లో గత 60 సంవత్సరాల నుండి ఫారెస్ట్ భూముల్లో సాగు చేస్తున్న రైతుల ఫారెస్ట్ భూముల సమస్య త్వరలో శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ ఫారెస్ట్ అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు , రైతులు రైతుబంధు , పట్టా పాస్ పుస్తకాలు రాకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చేగుంట తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో మనోహర్ చక్రవర్తి తో సమీక్ష సమావేశం నిర్వహించారు , ఫారెస్ట్ భూముల సమస్య పరిష్కారం కొరకు ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ తో ఫారెస్ట్ భూముల ను ఏ విధంగా Dinotify చేసి రైతులకు ఏ విధంగా పరిష్కారం జరుగుతుందో తెలుసుకున్నారు , చేగుంట మండలంలో మొత్తం అన్ని గ్రామాల్లో ఫారెస్ట్ భూముల వివరాలు , అందులో సాగు చేస్తున్న వారి వివరాలు , ప్రభుత్వ భూముల వివరాలను పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఎమ్మార్వో మనోహర్ చక్రవర్తి కి ఆదేశించారు , నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్ర అటవీ శాఖ వారికి దరఖాస్తు పెట్టి ఏడు దశాబ్దాల రైతుల సమస్యలను పరిష్కరిస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు .
...
https://www.youtube.com/watch?v=gl4n18VGFUM