Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=JG_Yg1Zp9jc
జగదేవ్ పూర్ 25 నవంబర్ 2021 :
పోచమ్మ తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా సుభిక్షంగా
ఉండేలా దీవించు తల్లీ అంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు అమ్మవారిని వేడుకున్నారు.
సిద్ధిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండ పోచమ్మ ఆలయంలో ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకల్లో గురువారం హాజరైన మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ సమీపంలో ఓ భక్తుడు వేయించిన సదరు పట్నంలో మంత్రి హాజరయ్యారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=sv4pWrZYO4c
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు . రైతు సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయడం జరుగుతుందని , కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆసరాగా నిలవడానికి గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి , రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు . రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు . రైతులు మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోవద్దని , ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధరను పొందాలన్నారు . అనంతరం సర్పంచ్ కవిత చొరవతో కొనుగోలు కేంద్రానికి కావాల్సిన భూమిని సేకరించడంతో , ఆ భూమికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు . సమిష్టి కృషితో ఏదైనా సాధించవచ్చునని , గ్రామస్తులు సమిష్�
...
https://www.youtube.com/watch?v=3Jy3bZaO2os
#brs #kamalakarreddy #kcr
?మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు త్వరగా కోలుకోవాలని బి ఆర్ ఎస్ నాయకులు *తోట కమలాకర్ రెడ్డి* మిరుదొడ్డి రామాలయంలో పూజలు నిర్వహించారు.
?మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని మురుదొడ్డి స్థానిక నాయకులతో కలిసి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తోట కమలాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకంతో 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రతిపక్ష హోదాలో పెద్ద బాధ్యతలు ఉంచారని తెలంగాణ రాష్ట్రానికి ఇంకా కేసీఆర్ సేవలు చాలా అవసరమని పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన అనుభవంతో అటు ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్ష హోదాలో ప్రజలకు మార్గదర్శనం చేసి తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ గారు ఇంకా ఎన్నో సేవలు అందించాలని కేసీఆర్ గారు త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకొని నిండు నూరేళ్లు బతకాలని ఆ భగవంతున్ని వేడుకున్నా మన్నారు.
...
https://www.youtube.com/watch?v=yUN7-BqJbKY