సిద్దిపేట జిల్లా : వర్గల్ విద్యా సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, మహాత్మ జ్యోతిరావుపూలే కళాశాలని నీ సందర్శించిన కర్ణాటక కమిషనర్ ఆఫ్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కమిషన్ చైర్మెన్ జయప్రకాష్ హెగ్డే, తెలంగాణ కమిషన్ ఆఫ్ బ్యాక్ వార్డ్ క్లాసేస్ కమిషన్ ఛైర్మన్ డా.వకుళాభరణం కృష్ణమోహన్ రావు,జిల్లా అదనపు కలెక్టర్ ముజ్జమిల్ ఖాన్ లు.
...
https://www.youtube.com/watch?v=nCJutfAtCio
#s2news #mpkpr #kpr
గ్రామీణ ప్రాంతాలు పట్టనానికి దీటుగా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేయడం జరుగుతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్ పేట గ్రామంలో ఏర్పాటు చేసిన సైబర్ హబ్బును ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వారికి నైపుణ్యం కలిగిన వ్యాపారాల్లో ముందుకు సాగాలన్నారు. అక్బర్ పేట గ్రామంలో ఏర్పాటు చేసిన సైబర్ హద్దు ద్వారా రైతులకు, విద్యార్థులకు ఎంతగానో మేలు చేకూరుతుందన్నారు. ధరణి ఈపీఎఫ్ పోలీస్ చలాన్, సిటిజన్ సర్వీసెస్, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. పట్టణ ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా గ్రామీణ ప్రాంతంలోనే సైబర్ హబ్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినం చేసుకోవాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయిలు, జడ్పిటిసి లక్ష్మి, టిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=9PrE5ZeJuF8