#tractor #mla #raghunandanrao
అక్బర్ పేట సర్పంచ్ స్వరూప బుచ్చయ్య పై కక్షపూరితంగా వ్యవహరించి తన కారుతోపాటు ట్రాక్టర్ను నిప్పంటించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్ పేట గ్రామంలో సర్పంచ్ స్వరూప బుచ్చయ్యను ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. సర్పంచ్ పై కక్షపూరితంగా వ్యవహరించి పైశాచిక ఆనందం కోసం వాహనాలను దగ్ధం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏసిపి కి ఫోన్ ద్వారా వివరించారు. జిల్లాలో పటిష్టమైన పోలీసు యంత్రాంగం ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం తప్ప ఏవైనా నేరాలు జరిగితే పట్టుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తే నేరాలు జరిగితే వెంటనే పోలీసులు నేరస్తులను పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. అక్బర్ పేట గ్రామంలో జరిగిన సంఘటన మరో గ్రామంలో జరగకుండా చూడాలని పోలీసులకు ఎమ్మెల్యే తెలియజేశారు. పరామర్శలో బిజెపి నాయకులు బాలేష్ గౌడ్, బిక్షపతి బిజెపి నాయకులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=ieWekio87aE
#s2news #s2newsraghunandanrao
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు దళితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ సతీమణి శోభ అంగీకారం ప్రకారమే దళిత బందును అమలు చేయాలని చెబితే వాసాలమర్రి లో హుజరాబాద్ లో దళిత బంధు ఇస్తున్నారని అన్నారు. కానీ దుబ్బాక లో దళిత బందు ఇవ్వొద్దంటూ సీఎం సతీమణి శోభక్క ఏమైనా చెప్పిందా అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళితున్ని ముఖ్యమంత్రి చేయవద్దంటూ శోభ ఏమన్న చెప్పిందా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వందంటు ఏమైనా చెప్పిందా. దుబ్బాక వెనకబడిన ప్రాంతం కెసిఆర్ చిన్నతనం నుండి చదివి పెరిగిన ప్రాంతం కాబట్టి రెండో విడతగా దళిత బందును దుబ్బాక ఇవ్వాలన్నారు. దళితులపై ప్రేమ ఉంటే దళితుల్లో ఎంతోమంది మేధావులు ఉన్నారు రెండు మూడుసార్లు ఎమ్మెల్యేలు అయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారికి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఒక కార్పొరేట్ చైర్మన్లుగా ఇచ్చే సరిపెట్టుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు దుబ్బాక లో దళిత బందు ఇచ్చేంతవరకు ఉద్యమాలు కొనసాగుతాయని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=w9els3F1hGs
#satyam #congress #jodoyatra
ఈ రోజు కూకట్ పల్లి నియోజకవర్గం ఫిరోజ్ గూడలో డా. బి ఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుంచి హత్ సే హత్ జోడో అభియాన్ యాత్ర ప్రారంభించిన పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం, MA, LL. M, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గా రాణి, ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగి రెడ్డి, నల్లోల రాజేందర్, జావీద్ ఆలీ, విట్టల్ రెడ్డి, కొన్నింటి శామ్యూల్, నరసింహ యాదవ్, జ్యోతి, మొయినుద్దీన్, చిరుకోరు క్రిష్ణా, క్రిష్ణా రాజ్ పుత్, మట్టే ప్రసన్న కుమార్, మధు గౌడ్, మహేందర్, ముఖేందర్, హేమంత్, జల్లా శివ, సూర్య, శేఖర్ గజానంద్, భరత్, పుట్టపాక మధు, చంటి సింగ్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=NfLbYIR2TCE
Multistreaming with https://restream.io/
Subscribe S2 NEWS
ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యములో అన్నదానం
...
https://www.youtube.com/watch?v=p_iDIHWEIw8