జైలులో ఖైదీలకు సత్ప్రవర్తన కలగాలని ఉద్దేశంతో మై నేషన్ పేరుతో నిత్యావసర సరుకులను తయారు చేస్తున్నామన్నారు। సంగారెడ్డి జైలు సుపేరెండెంట్ గణేష్ బాబు। దుబ్బాక లోని కిరణం షాప్ లో స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రారంభించారు। దీని ద్వారా ఖైదీలతో మార్పు వచ్చిందని తెలిపారు సొసైటీలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని చాలా వరకు జైలు మూసివేశామని చెప్పారు ప్రతి ఒక్క ఖైదీకి ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు చర్లపల్లి చంచల్గూడా వరంగల్ జైలులో 134 రకాల
వస్తువులు తయారు చేస్తున్నామన్నారు స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం సంగారెడ్డిలో చేస్తున్నామని ఐదు వేల రూపాయల పైచిలుకు వస్తువులు కొంటె హోమ్ డెలివరీ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని
కావున ప్రజలందరూ ఈ నాణ్యమైన వస్తువులను తక్కువధరకు కొని వినియోగించుకోవాలని సూచించారు
బైట్ 1 గణేష్ బాబు సంగారెడ్డి జైలు సుపేరెండెంట్
బైట్ 2 ప్రకాష్ సిద్ధిపేట జైలు సుపేరెండెంట్
-~-~~-~~~-~~-~-
Please watch: "పోలవరం పై జగన్ "
https://www.youtube.com/watch?v=gLt6zqhNFmg
-~-~~-~~~-~~-~-
...
https://www.youtube.com/watch?v=mrxFn3wE17k
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=LckPMbD9l-c
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో అంగరంగ వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా మిరుదొడ్డి మండలంలో ని మోతె గ్రామం లో ఈ నెల 21 వ తేదీ నుండి 22 ఫిబ్రవరి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు రాజ మనోహర శర్మ తెలిపారు. ప్రళయ కారున్ని దర్శించుకొంటె కోరిన కోర్కెలు ఇక్కడ నెరవేరు తాయని భక్తుల నమ్మకం. మిరుదొడ్డి మండలం నుండి కాకుండా జిల్లా నలు మూల ల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటా రు.
...
https://www.youtube.com/watch?v=yzpX6HKCf7I