ఈరోజు దుబ్బాక మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామంలో ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దుబ్బాక ఎంపిపి కొత్త పుష్పలత కిషన్ రెడ్డి జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మెన్ బండి శ్రీలేఖ రాజు పిఎసిఎస్ చైర్మన్ కైలాస్ మరియు ఆరేపల్లి గ్రామ సర్పంచ్ శెట్టి సంతోష లక్ష్మి కృష్ణంరాజు ఎంపీటీసీ లచ్చమ్మ గారి రాంరెడ్డి ఉప సర్పంచ్ బాలా గౌడ్ వార్డు సభ్యులు శెట్టి రాకేష్ శెట్టి నరేష్ పత్తి ప్రసాద్, వెలుగు సి ఏ నవీన గ్రామ సమైక్య సంఘం అధ్యక్షురాలు శ్వేత మండల రైతు సమన్వయ ప్రధాన కార్యదర్శి శెట్టి భూపతి రైతు సమన్వయ అధ్యక్షులు తోట్ల దేవయ్య హమాలీ సంఘం నాయకులు మీనయ్య టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సోమవారం కాశయ్య టిఆర్ఎస్ నాయకులు గ్రామ ప్రజలు రైతులు మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది
...
https://www.youtube.com/watch?v=Yc4Tohc2kWU
#bjp #brs #kcr
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి బి ఆర్ ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రచారం చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో రాబందుల్లా నియోజకవర్గానికి వచ్చి మోసపూరిత మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మవద్దని సూచించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో బిజెపి పార్టీ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. భూoపల్లి గ్రామానికి వచ్చిన రఘునందన్ రావుకు మహిళలు బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత బంధు ఇస్తానని మాయమాటలు చెప్పి మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని సూచించారు. ఇటీవల ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా రాజ్యాంగం వద్ద పదవిలో కొనసాగుతున్న బక్కి వెంకటయ్య బి.ఆర్.ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఫోన్ ద్వారా ప్రజలు కోరడం హాస్యాస్పదమన్నారు. తన పై ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని తెలిపారు. కోట్ల రూపాయలకు పడగనెత్తిన వెంకటయ్య ఇక్కడి దళితుల కోసం ఏం చేశారో తెలపాలన్నారు. చింతమడక గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా అయితే దళిత బంధు ఇచ్చారో , వెంకటయ్య భూంపల్లి గ్రామంలో ప్రతి కుటుంబానికి దళిత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాయ మాటలు నమ్మి మరోసారి దుబ్బాక నియోజకవర్గం ప్రజలు మోసపోవద్దన్నారు. అనంతరం బి ఆర్ ఎస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యే రఘునందన్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు అరిగే కృష్ణ, మిరుదొడ్డి అధ్యక్షుడు దేవరాజు, నాయకులు బిక్షపతి, బాలేష్ గౌడ్, వెంకట్, భాను పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=SfvgJbrvces
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=FI_nC19ORRY