సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో ఆదివారం రోజున ఉదయం జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి అందరు ఆహ్వానితులే...మీ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
...
https://www.youtube.com/watch?v=cj5UL7h7mAI
#s2news #siddipetcongress #poojalaharikrishna
రైతుఅన్న కన్నీరు తూర్చడమే వరంగల్ రైతు డిక్లరేషన్. సిద్దిపేట నియోజకవర్గం లోని, గ్రామాల్లో రైతుల తిరుగుబాటు మొదలయ్యింది.
సిద్దిపేట నియోజకవర్గం లోని తడ్కపల్లి గ్రామంలో కన్నీరు పెడుతున్న రైతులను ఓదార్చిన టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ
ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గంలో ని తడ్కపల్లి గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో పూజల హరికృష్ణ పాల్గొనీ రైతులకు జరుగుతున్న నష్టాలను తెలుసుకున్నాడు...
* పది నెలల అయిన కరువు పని డబ్బులు పడలేదని రైతులు ఆవేదనకు గురవుతున్నారు.
* ఎనిమిది సంవత్సరాల్లో ప్రభుత్వం మాకు చేసింది ఏమీ లేదు అని ,రోడ్లు కరెంట్ మంచినీరు సౌకర్యం లేదని ఆవేదన తెలియజేశారు
* ధాన్యాన్ని కొనే నాథుడే లేదంటూ కన్నీరు పెడుతున్న రైతన్నలు..
* నిర్లక్ష్యం చూపిస్తున్న సర్పంచ్, ప్రభుత్వ అధికారులు...
* ధాన్యం కళ్ళల్లో తాగడానికి కనీసం మంచి నీటి సదుపాయం కూడా లేదు అని ఆవేదన వ్యక్తం చేయడం తో హరిక్రిష్ణ వెంటనే స్పందించి మంచి నీటి సదుపాయం ను ఏర్పాటు చేశారు, రాత్రి అయితే కరెంట్ బల్బులు
కూడలేదుని రైతులు ఆందోళన చెందుతున్నారు..
దీనిపై హరికృష్ణ స్పదిస్తూ వెంటనే ఈ సమస్యలను కలక్టర్ దృష్టి కి తీసుక వెళ్లతాము అని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం లో రాగానే రైతుల కు మేలు చేసే అంశాలను వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా రాష్ట్రంలో భూమిలేనే ప్రతి రైతుఅన్న కు ఉపాధి హామీ కూలీలకు మేలు జరుగుతుందిని, కాంగ్రెస్ పార్టీ రథ సారథి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో ప్రతి గ్రామానికి, కడప కడప కీ వెళ్ళేసి రైతు డిక్లరేషన్ అంశం లును సిద్దిపేట నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలసి కట్టుగా ప్రజల వందకు వెళ్లబోతువున్నామని అన్నారు.
?తెలంగాణ వస్తే మా బ్రతుకులు మారుతాయి మా బాధలు తీరుతాయి అని నమ్మి ఓట్లు వేస్తే.. చివరికి కెసిఆర్, హరీశ్ రావు చేసింది ఏమి లేదు అని రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
?కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని రైతు లకు పూజల హరికృష్ణ తెలిపారు
?రైతు పండించిన ప్రతి పంట ప్రభుత్వమే గిట్టు బాటు ధర కల్పించి కాంగ్రెస్ పార్టీ కొంటుంది అని అన్నారు*
?తెలంగాణ ఇచ్చిన పార్టీ నీ ప్రజలు ఆశీర్వదించాలి అని కోరారు*
?రైతును నట్టేట ముంచిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండి రాజు,దుబ్బాక రాజు, మహేష్, జిల్లా నాయకులు అంజిరెడ్డి, పుల్లూర్ కనకయ్య, దాయనాద్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు వహూబ్, బుస్స వంశీ,
సోషల్ మీడియా కోఆర్డినేటర్ బోదాస్ అరవింద్
తదితరులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=1ULOPKl85ns