#s2newsdubbak #s2newscitu #s2newscitubhasker
భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న 1996 కేంద్ర చట్టం , 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల రక్షణ చట్టం మరియు నిర్మాణాలలో వాడే ముడిసరుకుల పెరిగే ధరలను అరికట్టి వాటిపై జిఎస్టి పన్ను తొలగించాలని కోరుతూ,
CITU ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక లో MRO కార్యాలయం ముందు ధర్నా చేసి MRO గారికి వినతిపత్రం ఇస్తున్న సీఐటీయూ నాయకులు మరియు భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొననారు.
...
https://www.youtube.com/watch?v=XXCP7pMopj4
Multistreaming with https://restream.io/
Press Conference by Shri Prakash Javadekar at BJP Head Office, New Delhi
...
https://www.youtube.com/watch?v=07xFXOokw7k
రాష్ట్రంలోటిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం అని ఉప ఎన్నికల దుబ్బాక ఇన్చార్జి నగేష్ ముదిరాజ్ అన్నారు. చేగుంట లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్. గజ్వేల్ నియోజక వర్గాన్ని మంత్రి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గాన్ని సింగపూర్ లో తయారు చేసుకున్నారని. అదే పక్కనున్న దుబ్బాక నియోజకవర్గం అం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలు వెచ్చించి పనులు చేయడానికి ఆరాట పడుతున్నారని ఆయన అన్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ హయాంలోనే అన్నారు. చేగుంట లోని 330 సర్వే నెంబర్లు అనేక పేద మందికి ఇల్లు పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్దే అన్నారు. బిజెపి టిఆర్ఎస్ పాలనలో మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని వారు తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మహిళలపై అఘాయిత్యాల కు నిరసనగా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి . వ
...
https://www.youtube.com/watch?v=JuaKvrWKA_I