#chiruthalaramayanam #puli #bayam
గత కొద్దిరోజులుగా దుబ్బాక శివారులోని అటవీ ప్రాంతంలో పులి సంచారం చేస్తుందంటూ పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. కమ్మర్ పల్లి, మ ల్లాయి పల్లి గ్రామాల్లో పశువులపై అడవి జంతువులు దాడి చేసిన విషయాన్ని తెలుసుకొని అటవీశాఖ అధికారులు కాలి ముద్రలను గుర్తించారు. జంతువుల అడుగులను గుర్తించిన అటవీశాఖ అధికారులు చిరుత పులి సంచారం చేస్తుందని ఎవరు కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్ళవద్దని చుట్టుపక్క గ్రామాల ప్రజలకు హెచ్చరికలు చేశారు. కొద్దిరోజులుగా సర్దుమరిగిన విషయం నేడు పులి పిల్లలు కనిపించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చికోడ్, రామక్కపేట గ్రామ శివారులోని మచ్చేందర్ తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న బావి గుంతలో పులి పిల్లలను చూసి అక్కడ నుండి పరుగులు తీసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. వెంటనే గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూసేసరికి పులి పిల్లలు కనిపించకుండా పోయాయి. ఇదే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు తెలియజేశారు. అక్కడ ఉన్న కాలిముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించి పులిపిల్లల లేక ఇతర జంతువుల తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత కొద్ది రోజులుగా దుబ్బాక శివారులోని రామక్కపేట, ఛీకోడ్, కమ్మర్పల్లి, మళ్ళాయి పల్లి గ్రామాల్లోని ప్రజలకు పులి భయం వెంటాడుతూనే ఉంది. అటవీ శాఖ అధికారులు అడవిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత పులిని అటవీ శాఖ అధికారులు పట్టుకోవాలని కోరుతున్నారు.
...
https://www.youtube.com/watch?v=X-hR12zk4uE
తన పుట్టిన దేశానికి తన వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో ధన్వంతరి యాన్ సేవ సమితి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు సేవలు అందించాలననే సంకల్పంతో గ్రాo భు లెన్స్ ఇండియాలోనే మొదటి సారిగా చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రారంభించారు . అడిగిన వెంటనే వారు స్పందించి దుబ్బాక నియోజకవర్గానికి రెండ్డు గ్రంబు లెన్సులను అందించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రిలో కు చేరే వేసే విధంగా ఈ వాహనాన్ని 24 గంటలు అందుబాటులో ఉంటూ తమకు సేవలందిస్తున్నారు. ప్రకాష్ గారు అమెరికాలో ఉన్న తన దేశానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ వాహనాన్ని తయారుచేసి మన దుబ్బాక నియోజకవర్గానికి రెండు ఇవ్వడం చాలా సంతోషం అన్నారు. వీటికి కావలసిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశామన్నారు. అనంతరం సేవ సమితి సభ్యులు ప్రకాష్ మాట్లాడుతూ నియోజకవర్గానికి రెండు వాహనాలు అందించాలని కోరారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న నాయకుడనీ వారు కొనియాడారు . మా యొక్క గ్రామ్ లెన్స్ సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరగానే వెంటనే స్పందించి
...
https://www.youtube.com/watch?v=kTN5lZmH0WM