ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాలను అన్నీ విధాలుగా అభివృద్ధి చేసేందుకు గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి.వెంకట్రామ రెడ్డి కోరారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఐఓసీ ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయా గ్రామస్తులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం దత్తత గ్రామాలకు గతంలో ఇచ్చిన హామీ మేర అసంపూర్తిగా మిగిలిన మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు సమన్వయంతో సహకరించాలని కోరారు. కూరగాయల పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
రెండు గ్రామాలలో వ్యవసాయ సాగును లాభదాయకంగా మార్చేందుకు గ్రామాలను 14 జోన్లుగా విభజించి ప్రత్యేక అధికారులు నియామకం చేస్తామన్నారు. ప్రయోగాత్మకంగా రెండు జొన్లలో కూరగాయల సాగును ప్రోత్సహి స్తా మన్నారు. వచ్చే సానుకూల ఫలితాలు లను బట్టి కూరగాయల సాగును విస్తరిస్తా మన్నారు. అలాగే రైతుల కు డ్రిప్ సౌకర్యం కల్పిస్తా మన్నారు.
రెండు గ్రామాల ప్రజలు గ్రామాభివృద్ధికి ఉద్దేశించిన గ్రామాభివృద్ధి కమిటీలు క్రీయా శీ లకంగా పని చేయాలన్నా రు. క్రమం తప్పకుండా సమావేశ
...
https://www.youtube.com/watch?v=55aEpsNvnMM
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని సంజీవని ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల కష్టకాలంలో మంచి వైద్యం అందించడానికి వచ్చిన సంజీవని హాస్పిటల్ వైద్యులకు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి వైద్యశాల దుబ్బాక లో గుర్తింపు రావాలని కోరుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు గైనకాలజిస్ట్ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ప్రత్యూష మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=u0D2RK96jrQ