కోమటి చెరువుపై నెక్లెస్ రోడ్డును ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు, ఏంపీ శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి.
సిద్ధిపేట : జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కోమటి చెరువు పై నెక్లెస్ రోడ్డును ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు, ఏంపీ శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి.
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు కామెంట్స్ :
- అభివృద్ధికి బెంచ్ మార్క్ చిరునామాగా సిద్ధిపేటను నిలిపాం.
- ఐదేళ్లలో రాష్ట్ర, జాతీయస్థాయిలో సిద్ధిపేటకు 10 పైచిలుకు అవార్డులు వచ్చాయి. వీటి వెనుక సిద్ధిపేట ప్రజలు, అధికార సిబ్బంది కృషి ఉంది.
- సిద్దిపేట నెక్లెస్ రోడ్ రాష్ట్రానికే ఆదర్శం.
- రూ.15కోట్ల రూపాయలతో సింథటిక్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాం.
- ఆరోగ్యం కాపాడడం కోసం సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాం.
- రూ.2.50 కోట్ల రూపాయలతో త్వరలోనే పుట్ బాల్ కోర్ట్, అదే విధంగా సిద్ధిపేటలో వాలీబాల్ అకాడమీని ఏర్పాటు చేస్తాం.
- యేడాదిలోపు రూ.25 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయి నెక్లెస్ రోడ్ అందుబాటులోకి తెస్తాం.
- త్వరలోనే ఇక్కడ సీసీ కెమెరాలు, మ్యూజిక్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకువస్తాం.
- ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో గ్లో గార్డెన్ ప్రారంభించనున్నాం.
- వార్డు కంపోస్టు యార్డులు, వంద శాతం ఇంటింటా చెత్త సేకరణ, త్వరలోనే రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్ధిపేటలో స్వచ్ఛబడిని ప్రారంభ�
...
https://www.youtube.com/watch?v=BwO8-P0UeGA