#council #bjp #anganwadi
జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో కౌన్సిల్ మట్ట మల్లారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మల్లారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రంలోని సమస్యలను అంగన్వాడీ టీచర్లు కౌన్సిలర్ కు వివరించారు. సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చిన్నారులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. మిగతా అంగన్వాడి కేంద్రంలో కూడా తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
...
https://www.youtube.com/watch?v=IkdyzCVbTC8
#s2news #s2newskpr #s2newsmpkpr
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలని సూచించారు. ఆలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
v/o1) సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం మోతే గ్రామంలోని నాగదేవత అమ్మవారి ఆలయంలో సర్ప శాంతి పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నాగదోష రాహు కేతువు దోషాలు తొలగడానికి సర్ప శాంతి పూజ ఎంతగానో దోహదపడుతుందన్నారు. సర్ప శాంతి పూజా కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ధర్మకర్త భాస్కర్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.
2)గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో నూతనంగా నిర్మించిన చెక్ డాం పై బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేయాలని సర్పంచ్ శ్రీనివాస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. కూడవెల్లి వాగు పరిసర ప్రాంత రైతులకు బ్రిడ్జి ఎంతగానో దోహదపడు
...
https://www.youtube.com/watch?v=x-Npiuv1SHo