రామరాజ్యా నిర్మాణానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని బుధవారం దుబ్బాక మండల కేంద్రంలో బజరంగ్ దళ్, ఆర్ ఎస్ ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గా వారు మాట్లాడుతూ...... రామ మందిర నిర్మాణానికి నిధుల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. దేశం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలనేదే విశ్వ హిందు పరిషత్,, rss, భజరంగ్ దళ్ ల ముఖ్య ఉద్దేశం అని వారు పేర్కొన్నారు. దేశ రాజధాని లో రామ మందిర నిర్మాణంలో దేశం మొత్తం భాగస్వాములు కావాలన్నారు. ఈరోజు నుండి ఫిబ్రవరి10 వరకు జన జాగరణ యాత్ర నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో rss, భజరంగ్ దళ్, విశ్వ హిందు పరిషత్, bjp నాయకులు గాజుల బాలకిషన్, నాగరాజు, వడ్ల రాజు, sn చారి, సుభాష్ రెడ్డి, ఎంగారి రాజిరెడ్డి, సుంకోజి ప్రవీణ్, తొగుట రవీందర్, వెంకట్ గౌడ్, మారోజు లక్ష్మణాచారి , శ్రీనివాస్, సత్యం పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=SEO7ENuZH0E
#congress #cheruku #s2news
చేగుంట లో నటరాజన్ మాజీ సెంట్రల్ మినిస్టర్ పాదయాత్రలో సన్మానించి పాదయాత్రలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=Sx_1XjPPTPE