సేవా హి సంఘటన్ లో భాగంగా కరోనా పేషేంట్లకు గుడ్లు,నిత్యావసర సరుకుల పంపిణీ
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారి ఆదేశానుసారం వారి సూచన మేరకు " సేవా-హి సంఘటన్ " సేవ కార్యక్రమము లో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేట గ్రామంలో దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్ ఎస్ ఎన్ చారి తో కలిసి గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షులు మిద్దె నర్సింలు, కమ్మరి నవీన్ ఆధ్వర్యంలో కరోనా పేషేంట్లకు, ఆశ వర్కర్లకు,నిత్యావసర సరుకులు,గుడ్లును వారి కుటుంబాలకు పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగింది.
ఈ సందర్భంగా దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్ ఎస్ ఎన్ చారి, కొట్టే భాస్కర్ లు మాట్లాడుతూ సేవా హి సంఘటన్ లో భాగంగా నిత్యావసర సరుకుల గుడ్లను పంపిణీ చేస్తూ కరోనా పేషంట్లకు ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తూ సామాజిక దూరాన్ని పాటించాలని మస్కులను కచ్చితంగా ధరించాలని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని కరోనా కు ఎవరు బయపడొద్దు అని సూచించారు.
బీజేపీ మండల ఉపాధ్యక్షులు కుమ్మరి నర్సింలు, మండల కార్యవర్గ సభ్యుడు శెట్టి కనకయ్య,బీజేప��
...
https://www.youtube.com/watch?v=ae4aNKUBGmU