#trs #kpr #medakmp
-డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కప్-2023
ఫస్ట్ నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్-
-వాల్ పోస్టర్ ను విడుదల చేసిన మెదక్ ఎంపీ కేపీఆర్-
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని శ్రీ బాలాజీ దేవాలయ ప్రాంగణంలో శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కప్-2023 ఫిబ్రవరి 26 ఆదివారం సిద్దిపేటలో నిర్వహించే ఫస్ట్ నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ యొక్క వాల్ పోస్టర్ ను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కప్ -2023 చీప్ ఆర్గనైజర్ మాస్టర్ బురాని శ్రీకాంత్ బ్లాక్ బెల్ట్ థర్డ్ డాన్,ఆర్ఎస్ఎస్ కాయ్ సిద్దిపేట్ డిస్టిక్ ప్రెసిడెంట్,ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి,జడ్పీటీసీ కడతాల రవీందర్ రెడ్డి,దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్లు దేవుని లలిత,ఎంగారి స్వప్న రాజిరెడ్డి,అస యాదగిరి, అస సులోచన స్వామి,పలువురు కౌన్సిలర్లు,డీసీసీబీ జిల్లా డైరెక్టర్ బక్కి వెంకటయ్య,పిఏసిఎస్ వైస్ ఛైర్మెన్ కాల్వ నరేష్,మిరుదొడ్డి, దుబ్బాక మండల ఆయా గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,ప్రజా ప్రతినిధులు,తెరాస నాయకులు,రొట్టె రాజమౌళి పంతులు,మాజీ మార్కెట్ కమిటీ చేర్మెన్ ఎల్లారెడ్డి, పెద్ద అస ముత్యం, శ్రీనివాస్ గౌడ్,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=wgzgm9yQBWw
#s2newscpm #s2newsdubbakcpm #s2news దుబ్బాక మండల స్థాయి సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి గారు హాజరయ్యారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ
నవంబర్ 27,28 తేదీల్లో సిద్దిపేటలో శివమ్స్ గార్డెన్ లో జరుగు సిపిఎం జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపనిచ్చారు,27న ఉదయం 11 గంటలకు జరిగే ర్యా లీ ,బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. రైతులు ,కార్మికులు ,వృత్తిదారులు, వివిధ శ్రామిక వర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో అనేక పోరాటాలు చేశామన్నారు.. దేశంలో బీజేపీ రాష్ట్రంలో టిఅర్ స్ ప్రభుత్వలు ఈ 7 సంవత్సరాల కాలంలో ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయనీ ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారనీ ఆవేదన వ్యక్తంచేశారు. ధరల పెరుగుదల నిరుద్యోగ సమస్య,ఉపాధి కల్పించకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణకు దారులు తెరవటం పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు అండగా ఉంటూ దేశ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.కరోన వచ్చిన సమయంలో ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యారని విమర్శిం�
...
https://www.youtube.com/watch?v=1h-OL4nRHGc