గతంలో రామాయంపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో 186 రోజులు దీక్ష చేపట్టారు. మంత్రి హరీష్ రావు అభివృద్ధి అడ్డుకోవద్దని. అఖిలపక్షం నాయకులతో చర్చలు జరిపి హామీ ఇవ్వడంతో దీక్ష విరమింప్పజేసరు. కొందరు నాయకులు నేడు మార్కెట్ పదవికి కోసం రెవెన్యూ డివిజన్ ను తాకట్టు పెట్టారని మంత్రి హరీష్ రావు రామాయంపేటలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి వస్తున్న తరుణంలో రెవెన్యూ డివిజన్ విషయమై అడ్డు కుంటారనే ఉద్దేశంతో బిజెపి నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేయడం సరైంది కాదని బిజెపి మండల అధ్యక్షులు శివరాజ్ అన్నారు. గతంలో అందరూ కలిసి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కలిసికట్టుగా ఉందా మన్న నాయకులే నేడు పదవులు కోసం రెవెన్యూ డివిజన్ ను విస్మరించడం సరికాదన్నారు . జిల్లాల్లో అనేక రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసిన మంత్రి హరీష్ రావు రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో హామీ ఏమైంది అన్నారు . మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం హాజరవుతున్న మంత్రి హరీష్ రావు అడ్డుకుంటామని ఉద్దేశంతో ముందస్తుగా పోలీసులు అరెస్టు చేయడం విచారకరమన్నారు. ఏది ఏమైనా రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యే వరకు బిజెపి నాయకులు పోరాడుతామన్నారు.
...
https://www.youtube.com/watch?v=PV0Pj6c1AM8
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=gB5XxzS0PTk
#rakshabandan #mirdoddi #schol
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులకు రక్షాబంధన్ విశిష్టతను తెలియజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ఒకరికొకరు రక్షాబంధన్ కట్టుకొని నీకు నేను రక్ష నాకు నువ్వు రక్ష మనమిద్దరం దేశానికి రక్ష అంటూ చెప్పుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి మొక్కలకు విద్యార్థులు రక్షాబంధన్ కట్టి మొక్కలను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రక్షాబంధన్ అన్నా చెల్లెల మధ్య ప్రేమ అనురాగాలను గుర్తుచేయడంతోపాటు సోదర సోదరీ ల మధ్య బంధాలను బలపరుస్తుందన్నారు.
...
https://www.youtube.com/watch?v=bia894a6We0