#s2news #ewidc #trs
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యం లో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు అభివృద్ధి చెందాయని ఈడబ్ల్యుఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యం లో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు అభివృద్ధి చెందాయని ఈడబ్ల్యుఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో టిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 26వేల 72 పాఠశాలలకు రూ. 7283 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సబ్బండ వర్గాల కు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అందులో బాగంగానే మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక చొరవ చూపిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ కి రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపాన పోలేదని విమర్శించారు. రైతులకు బండి ఎడ్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ బృతి ఇలా ఎన్నో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత మర్చిపోయాడని విమర్శించారు. కేంద్రం నుంచి నయా పైసా నిధులు తెచ్చిన దాఖలాలు లేవని, రఘునందన్ రావు కు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అనంతరం పెద్ద చీకోడ్, లచ్చపేట ప్రాథమిక పాఠశాలలను ఆయన పరిశీలించారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు కోరగా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పుష్పలత, మున్సిపల్ చైర్మన్ వనిత, జెడ్పిటిసి రవిందర్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ బక్కి వెంకటయ్య, పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=zYu5faYCOH0
దుబ్బాక ఉప ఎన్నికలకు మొత్తం 46 మంది అభ్యర్థుల కు,103 నామినేషన్ దాఖలు అయ్యాయి,ఈరోజు 12 మంది అభ్యర్థుల నామినేషన్స్ స్కూట్ని లో వివిధ కారణాల వల్ల తిరస్కరించన RO చేన్నయ్య.
...
https://www.youtube.com/watch?v=PMG6dHZsEX8
#bjp #raghunandanrao #brs
యాంకర్ పార్ట్
చంద్రశేఖర రావు తొలిసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో సీసలు అమ్ముతే పదివేల కోట్లు వచ్చేవి కానీ ఇప్పుడు సీసలు అమ్మితే 50 వేల కోట్లు వస్తున్నాయి 10000 కోట్లకు ఉన్న దాన్ని 50 వేల కోట్లకు పెంచుకున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా మద్యాన్ని ఏరులై పాలిస్తున్న ముఖ్యమంత్రి మరోసారి ఓటు
ఏసి గెలిపించమని వస్తున్నారు
ఇలాంటివారిని గెలిపిస్తే రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని ఇలాంటి వారిని ఇంటికి వెళ్లగొట్టవలసిన అవసరం ఎంతైనా ఉందా నీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం రామారం గొల్లపల్లి ఉదయపూర్ గ్రామాలలో దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు కమలం గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు రఘునందన్ రావు మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రెండువేల పించని ఇచ్చినట్టే ఇచ్చి ఎడమ చేతితో ఇచ్చి కుడిచేయితో గుంజుకుంటున్నారని అన్నారు
ఉదయం ఆరింటికి లేవగానే గ్రామాలలో మందు బాటిళ్లు దొరుకుతున్నాయని అన్నారు
ఏం అడుగుతున్నావ్ మనం
భర్త చనిపోయిన మహిళకు వెంటనే పింఛను ఇయ్యమని అడుగుతున్నామని అన్నారు
గుడిసెలో ఉండే నిరుపేదలకు ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వమంటున్నాము అది న్యాయమా అన్యాయమా అన్నారు రైతు చనిపోతే రైతు బీమా ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ రైతు బీమా ఎప్పుడు ఇస్తున్నావు రైతులు చనిపోయినంక ఇస్తున్నావు అని అన్నారు
ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తానని కానీ రుణమాఫీ అయిందా అంటే
ఇంతవరకు కాలేదని అన్నారు
విషయం రైతులు చెబుతున్నారని అన్నారు
ఇప్పుడు మరో సారీ కేసీఆర్ 3000 పెంచుతున్న అని చెప్పి
ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇంటి ముందట క్వార్టర్ పెట్టి డోరు కొట్టి 300 గుంజుకు పోతారని అన్నారు 3000 పింఛన్ ఇచ్చి సిసుల రూపంలో గుంజుకు పోతాడని
అన్నారు మహిళలు అసెంబ్లీకి పార్లమెంటుకు రావాలని 33 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని అన్నారు
అందుకే మీరు ఆలోచించి మీ ఓటును ఎవరికి వేయాలో వారికి వెయ్యండి అని అన్నారు
బైట్
1 దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు
...
https://www.youtube.com/watch?v=JiDrfJZq9nA
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలలుగన్న నవ సమాజ స్థాపన సాధించాలంటే బహుజనులు అధికారంలోకి రావడం తోనే అది సాధ్యమని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కత్తి కార్తిక అన్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట వార్డు లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర చీఫ్ బండా సురేందర్ రెడ్డి, చైర్మన్ ఆర్ వి ప్రసాద్, కోమటిరెడ్డి తేజ్దీప్ రెడ్డి పలువురు నాయకులు దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దుబ్బాక అభ్యర్థిగా బి ఫాం కత్తి కార్తీక కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కోసం సింహం గుర్తుతో దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బహుజన ఆడబిడ్డ కత్తి కార్తీక ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇన్నేళ్లలో దుబ్బాక నియోజక వర్గంలో బహుజన ఓట్లతో అధికారం సాధించిన వాటికి నేడు చరమగీతం పాడాలంటే బహుజన బిడ్డగా ముందుకు వస్తున్న ఆమెను ఆదరించాలి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95% ఉన్న బహుజనులకు అధికారంలో ఉన్న పార్టీలు ఎంత మందికి రాజ్యాధికారం ఇచ్చారో చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వస్తున్న కత్తి కార్తిక ను గెలిపించాలని వారు కోరారు. బహుజనులు అంత ఒకటయ్యి సింహం లాగ��
...
https://www.youtube.com/watch?v=rFOIQGDPAEA
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమం రసాభాసగా మారింది పల్లెల ప్రగతికి మంచి మార్గం వేయడానికి ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లా అధికారుల సమక్షంలో ప్రజాప్రతినిధుల తోపులాటకు దారితీసింది పల్లె ప్రగతి కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరు కావలసిన ఎంపిపి, జెడ్పిటిసి, ప్రత్యేక అధికారులు జిల్లా అధికారులు రాకముందే కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక అధికారులు, గ్రామ సర్పంచ్ ,ఎంపిటిసి వర్గీయుల మధ్య గొడవగా మారిన పల్లె ప్రగతి గ్రామ సభ గ్రామ సర్పంచ్ భర్త మైక్ తీసుకొని మాట్లాడుతున్న సందర్భంలో ఎంపిటిసి భర్త మైకు లాగడంతో పల్లె ప్రగతి గ్రామ సభ గందరగోళంగా తయారైంది పల్లె ప్రగతి జిల్లా ప్రత్యేకాధికారి DRDO PD GOPAL RAO సమక్షంలోనే ఈ సంఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది
...
https://www.youtube.com/watch?v=2pCnCb-PGNs
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=erRbAZR1Dq4