#s2news #harishrao #trs
సిద్దిపేట మున్సిపాలిటీ జూన్ 16 వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని 40 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆర్థిక మరియు వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.
...
https://www.youtube.com/watch?v=UAjTyQVjfUk
నెత్తురు దారబోసి అద్దాల మేడలే కడితిమి...
గల్ఫ్ లోన పనికస్తిమి...
పరిమళించిన మానవత్వం...10 లక్షల మంది వీక్షించిన కళా పోషకులకు ధన్యవాదాలు....
గల్ఫ్ జిందగీ ఒక గాయాల జిందగీ
ఉరుకుల పరుగుల తీరు,ఊరటలేనిదిబ్రతుకుతీరు..
బాధ లాంటి సముద్రంలో ఈదుతూ..
బ్రతుకుకోసం .............
ఈ జీవితం తెల్లవారిజామున ఆరాటం,మళ్ళీ సంధ్యవేలలో కడుపుకు తిండి కోసం పోరాటం
...
https://www.youtube.com/watch?v=HVcN8Wz2gAE
పాఠశాల కు తాళం తీసిన నుండి మొదలుకొని తాళం వేసే వరకు అనేక పనులు చేయించుకుంటున్నారు కానీ ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదని స్కావెంజర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేస్తున్న పనిని గుర్తించి పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్కావెంజర్స్, చీపర్స్, అటెండర్స్ సమస్యల కోసం ఎవ్వరు పట్టించుకోవడం లేదని విమర్శించారు ఈనేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీ లో మాట్లాడడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ బాధలను అర్థం చేసుకుని తమకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నందుకు రఘునందన్ రావు కు ధన్యవాదములు తెలిపారు. ఇంతవరకు ఎవ్వరు కూడా తమను పట్టించుకోలేదని, మా పరిస్థితి అర్థం చేసుకోవాలని, తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. చాలి చాలని జీతాలతో జీవితం వెళ్లదీస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22వేల మంది స్కావెంజర్స్ ఉంటారని తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మండల స్కావెంజర్స్ పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=3ojEH4tpv_E