Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=crwQqflkVnc
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కలలు కన్నట్టు కాశ్మీర్ కి ఉన్న స్వయంప్రతిపత్తిని ఆర్టికల్ 370ని రద్దు చేసి భారత దేశంలో విలీనం చేశారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు
చేగుంట మండలంలోని గాంధీ చౌరస్తా వద్ద డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ బలిదాన్ దివాస్ ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ భారత స్వతంత్ర దేశానికి ఒకటే రాజ్యాంగం , ఒకే జెండా ఉండాలని , కాశ్మీర్ నీ భారతదేశంలో విలీనం చేయాలని తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కాశ్మీర్ వరకు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ పాదయాత్ర చేశారని , ఆనాటి కాశ్మీర్ ప్రభుత్వం షాం ప్రకాష్ ముఖర్జీ నీ అరెస్టు చేసి జైల్లో ఇబ్బంది ఇచ్చిన సమయంలో అనుమానాస్పదంగా మృతి చెందారని , నేడు భారతదేశం ఒకే రాజ్యాంగం ఒకే జెండా కలిగి ఉందని, చరిత్ర పుస్తకాల్లో డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గురించి రాయకపోవడం చాలా బాధాకరమని అని అన్నారు వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు , ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్,
సర్పంచ్ ఎల్లారెడ్డి, ఎంపిటిసి రవి , నాయకులు గోవింద్ , బాలచందర్ ,ప
...
https://www.youtube.com/watch?v=eOceNYS5xJg
#s2news #s2newskpr #s2newsmpkpr
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలని సూచించారు. ఆలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
v/o1) సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం మోతే గ్రామంలోని నాగదేవత అమ్మవారి ఆలయంలో సర్ప శాంతి పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నాగదోష రాహు కేతువు దోషాలు తొలగడానికి సర్ప శాంతి పూజ ఎంతగానో దోహదపడుతుందన్నారు. సర్ప శాంతి పూజా కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ధర్మకర్త భాస్కర్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.
2)గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో నూతనంగా నిర్మించిన చెక్ డాం పై బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేయాలని సర్పంచ్ శ్రీనివాస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. కూడవెల్లి వాగు పరిసర ప్రాంత రైతులకు బ్రిడ్జి ఎంతగానో దోహదపడు
...
https://www.youtube.com/watch?v=x-Npiuv1SHo