మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్ గ్రామంలో ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఓటమి-గెలుపు క్రీడలలో సహజం అని అలా కాకుండా ఓడిపోయిన వారు మరోసారి విజయానికి నాంది కావాలని పేర్కొన్నారు. ఈ క్రీడ పోటీలు ఇక్కడ కాకుండా ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు. స్థానికుడైన మామిడి మోహన్ రెడ్డి ఆయన గత 14 సంవత్సరాలుగా ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా ఉమ్మడి దౌల్తాబాద్ మండలం లో ఏదో ఒక విధంగా ప్రజాహిత ఫౌండేషన్ నిరుపేదలను ఆదుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. మానవత్వ వాదులు ముందుకు వచ్చి మీ ప్రాంతంలో ఉన్న క్రీడా తో పాటు తదితర నైపుణ్యం కలిగి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి ప్రజాహిత ఫౌండేషన్ ద్వారా లాభం చేకూరే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఆటలపై ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల మూలం��
...
https://www.youtube.com/watch?v=yRBiHwTfTVc
#s2newsbsp #s2newsparsaravi #s2newsdbkbsp
ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల ఐక్యతతోనే బహుజన రాజ్యం స్థాపన జరుగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పర్సన్ రవీందర్ ముదిరాజ్ దుబ్బాక మండలం పోతా రెడ్డి పేట లో ఏర్పాటుచేసిన బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తల సమావేశంలో అన్నారు పోతా రెడ్డి పేట ఎప్పుడు సెక్టార్కు సంబంధించిన 7 గ్రామాల బూత్ కమిటీలను నియమించి సెంటర్ కమిటీ అధ్యక్షునిగాఉరెల్ల.చంద్రం , ఉపాధ్యక్షుడిగా కటికే బాలకిషన్ ను కోశాధికారిగా ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి గోప.సాయికుమార్ నియమిస్తున్నట్లు తెలిపారు అనంతరం సెంటర్ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో దుబ్బాక గడ్డ పై నీళ్లు జెండాను ఎగుర వేస్తాము అని గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీకి పంపిస్తామని పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపాలిటీ బహుజన్ సామజ్ పార్టీ అధ్యక్షులు గుండబోయిన. నవీన్ గంగ పుత్ర గారు మరియు బూత్ కమిటీల నాయకులు తదితరులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=gx-b1ioH5GA