తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇల్లు లేని పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిందని జూలై మాసంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్లు పూర్తి చేసి ఇస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు..
చేగుంట మండల కేంద్రంలో నిర్మాణమవుతున్న డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణ పనులను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరిశీలించారు ,గత నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు , ఈనెల 11వ తేదీన మండల తాసిల్దార్ కార్యాలయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చింతల భూపాల్ , ఎంపిటిసి శంభుని రవి, నాయకులు గోవింద్, ఎల్లారెడ్డి. రాజగోపాల్ ,పాండు, స్వామి హరి శంకర్ , శేఖర్ గౌడ్ బిక్షపతి , సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=K_mIibZcNy0
#congress #cheruku #s2news
చేగుంట లో నటరాజన్ మాజీ సెంట్రల్ మినిస్టర్ పాదయాత్రలో సన్మానించి పాదయాత్రలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=Sx_1XjPPTPE