we are winning in dubbak congress party.
-~-~~-~~~-~~-~-
Please watch: "ధర్మ పోరాట దీక్ష-చిత్తూర్-శ్రీకాళహస్తి "
https://www.youtube.com/watch?v=P-UIqyD06cU
-~-~~-~~~-~~-~-
...
https://www.youtube.com/watch?v=858LseIVr6U
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్న అధికార పార్టీ నాయకులకు కనిపించకపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రజా ప్రతినిధులు ఎక్కడ కొనుగోలు చేశారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు చెప్పేది ఒకటి, చేసేది మరొకటని విమర్శించారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లి, మల్లుపల్లి, అల్వాల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. వర్షాలు పడి ధాన్యం తడిసి మొలకెత్తిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో సుమారు నాలుగు రోజుల నుండి లారీలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసి ధాన్యం మొలకెత్తిన అధికారులు రైతుల పట్ల కనికరం చెప్పకపోవడం బాధాకరమన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వాగ్దానం చేసిన అధికార పార్టీ నాయకులు కొనుగోలు కేంద్రాలకు రావడానికి మక్��
...
https://www.youtube.com/watch?v=RF1Mwl-VYMY