సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్న సాగర్ కు అదనపు టీఎంసీ పంప్ హౌస్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకుండానే నిన్న భూమి పూజ చేయడాన్ని నిరసిస్తూ తుక్కపూర్ గ్రామం వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఈరోజు ఉదయం 8గంటల నుండే పోలీసులు తుక్కాపూర్ గ్రామానికి చేరుకుని నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఏసిపి రామేశ్వర్ ఆధ్వర్యంలో తుక్కాపూర్ గ్రామానికి భారీగా మోహరించిన పోలీసులు కాంగ్రెస్ నిరసనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. తుక్కాపూర్ గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మిడ్ మానేరు నుండి మల్లన్నసాగర్ వరకు 300 మీటర్ల వెడల్పుతో కాలువ నిర్మాణంకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తుండడమే కాకుండా కాలువ నిర్మాణం లో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు కేవలం లక్షా యాభై వేల రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన, ఎన్ని అరెస్టు లు చేసిన భయపడేది లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలు ప��
...
https://www.youtube.com/watch?v=2XwkrXmfo9M
#mayday #s2news #may
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుబ్బాకతో పాటు 20 గ్రామాలలో 26 సీఐటీయూ జండాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. దుబ్బాక లో సీఐటీయూ కార్యాలయంలో "మేడే"జండావిష్కరణ చేశారు. అనంతరం సీఐటీయూ సిద్దిపేట జిల్లా సహాయకార్యదర్శి జి. భాస్కర్ మాట్లాడుతూ 1886 అమెరికాలోని చికాగో నగరం లోని హే మార్కెట్లో 8 గంటల పనిదినం అమలు కోసం,వెట్టిచాకిరీ విముక్తి , కనీస హక్కుల కోసం కార్మికులు సాగించిన వీరోచిత పోరాటమే " మేడే " . అన్నారు ఆ పోరాటాన్ని సహించలేని ఆనాటి పాలకవర్గాలు యజమానులకు తొత్తులుగా మారి పోలీసులు జరిపిన మారణకాండలో అనేకమంది కార్మికులు,కార్మిక నాయకులు అమరులయ్యారనీ వేలమందికి తీవ్ర గాయాలయ్యాయి అనేకమందిపై అక్రమ కేసులు బనాయించారనీ అన్నారు. 136 ఏళ్ళ క్రితం కార్మికులు సాగించిన వీరోచిత పోరాటం ఫలితంగానే ప్రపంచ కార్మికవర్గానికి కొన్ని హక్కులు , చట్టాలు దక్కాయనీ, ఆ త్యాగాల సాక్షిగా ప్రపంచ కార్మికవర్గం పోరాట స్ఫూర్తి దినం ' మేడే ' ప్రాచుర్యంలోకి వచ్చిందనీ తెలిపారు. ప్రపంచ దేశాలన్నింటా కష్టజీవులు జరుపుకునే ఏకైక కార్మిక పోరాట దినం"మేడే". ఈ చారిత్రాత్మక నేపథ్యంలో మేడే పండుగలా కాకుండా అంతర్జాతీయ పోరాట దినంగా జరుపుకోవడం జరిగిందన్నారు.బడా పెట్టుబడిదారులు వారి తా��
...
https://www.youtube.com/watch?v=e2YYhaL4_Gs
#accident #road #roadaccident
మెదక్ జిల్లా
//మాసాయిపేట వద్ద రోడ్ ప్రమాదం.
// టాటా ఏసి మిని వాహనాన్ని వెనుక నుండి
డికొట్టిన గుర్తు తెలియని వాహనం.
/ఒకరు మృతి,ఇద్దరి పరిస్థితి విషమం ,9మందికి తీవ్ర గాయాలు, హాస్పిటల్ కి తరలింపు.
//బాధితులు దండుపల్లీ,నాచారం గ్రామాలకు చెందిన వారిగా గుర్తింపు.
//మెదక్ ఏడుపాయల గుడికి వెళ్ళి వస్తుండగా చోటు చేసుకున్న ఘటన.
...
https://www.youtube.com/watch?v=kZ5gzpJbrNk
#devi #devotional #rajgopal
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో శనివారం దుర్గామాత దీక్షాదారులు గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటికి ఆహారాన్ని అందించారు గోశాల నిర్వాహకులు గోసాం రక్షక ఉద్యమకారులు ఆది వేణుగోపాల్ గారిని ఈ సందర్భంగా దుర్గామాత స్వాములు సన్మానించడం జరిగింది గోశాల నిర్వహణకు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ 1116 రూపాయలు విరాళంగా అందిస్తామని ప్రకటించారు ఈ సందర్భంగా చేగుంట మండలం పులిమామిడి (కిష్టాపూర్)మాజీ సర్పంచ్ సీనియర్ జర్నలిస్ట్ దేవి ఉపాసకులు నాయిని రాజగోపాల్ మాట్లాడుతూ హిందూ ధర్మం సంస్కృతి సాంప్రదాయాల్లో గోవు చాలా విశిష్టత కలిగినదని అంతరిస్తున్న గో సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందు పై ఉందని గ్రామీణ ప్రాంతం అయిన దౌల్తాబాద్ లో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి గోశాలను నిర్వహిస్తున్న ఆదివేణుకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామాల్లో గో సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉందన్నారు గోశాల నిర్వాహకులు ఆది వేణుగోపాల్ మాట్లాడుతూ శ్రీ దుర్గా భవాని దేవి ఉపాసకులు గోశాలకు వచ్చి గోవులకు ఆహారాన్ని అందించడంతోపాటు విరాళాలు ప్రకటించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు దాతలు ముందుకు వచ్చి గోషాల నిర్వహణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో దేవి ఉపాసకులు శివ అభిలాష్ సుందర్ అరుణ్ లు ఉన్నారు
...
https://www.youtube.com/watch?v=M9CyZMyvzvo
సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే దుబ్బాక బీసీ కాలనీ లో ఇంటింటికి తిరిగారు..కాలనీ లో
నెలకొన్న సమస్యలను ప్రజలు వివరించారు.కాలనీ లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందని,మురికి కాలువలు పేరుకు పోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నామని వెల్లడించారు.దుబ్బాక నగర పంచాయతీ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం అందించడం జరిగిందని చెప్పారు.వాటిని నగర పంచాయతీ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఎమ్మెల్యే ,నగర పంచాయతీ స్పెషల్ ఆఫీసర్.
...
https://www.youtube.com/watch?v=XIw0k1KLLCo