గత కొంత కాలంగా ప్రపంచ దేశాలను గడగడలాడించిన అటువంటి కరోనా మహమ్మారి నుండి వంద కోట్ల ప్రజలను కాపాడిన ఘనత బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ దే అని బిజెపి నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో దేశవ్యాప్తంగా కరోనావ్యాక్సిన్ 100 కోట్లు పూర్తయిన నేపథ్యంలో డాక్టర్లకు ఆసుపత్రి సిబ్బందికి బీజేపీ నాయకులు శాలువా కప్పి సన్మానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలను గడగడ లాడించిన టువంటి కరోనా మహమ్మారిని
జైయించిన ఘనత నరేంద్ర మోడీ అని అన్నారు వ్యాక్సినేషన్ ఇవ్వడంలో తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు వరుసలో ఉండి సేవలు చేసిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పనితీరు ఎంతో గొప్పదని అన్నారు అందుకే వైద్య సిబ్బంది తోపాటు డాక్టర్లకు గౌరవించి చిన్న సన్మానం చేశామన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=tm8bCn3dtY4
#s2news #congress #cheruku
చేగుంట మండల్ హై స్కూల్ సందర్శించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. విద్యార్థుల మధ్యాహ్నం భోజనం సందర్శించడం వారి సమస్యలు తెలుసుకున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి
...
https://www.youtube.com/watch?v=5dFaq58p79U