#students #sangareddy #dharnastudents
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఆదర్శ పాఠశాల విద్యార్థులు రోడ్ ఎక్కారు పుల్కల్ మండలం బస్వాపూర్ లోని ఆదర్శ పాఠశాలలో నేడు ఉదయం విద్యార్థులు పాఠశాలలోని సమస్యలు పరిష్కరించాలని ప్రిన్సిపాల్ ను ట్రాన్స్ఫర్ చేయాలని ప్రధాన గేటు ముందు నిరసన ధర్నా చేపట్టారు విద్యార్థుల నిరసన ధర్నాకి ఏబీవీపీ నాయకులు విశ్వహిందూ పరిషత్ నాయకులు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారులు వచ్చేంతవరకు నిరసన విరమించేది లేదని భీష్మించు కూర్చున్నారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా అధికారులు,ప్రిన్సిపాల్ రావాల్సిందే అనడంతో విద్యార్థులతో మాట్లాడేందుకు వచ్చిన ఆమెను నిలదీశారు.ఎన్నో ఏళ్లుగా పాఠశాలలో సమస్యలు అలాగే ఉన్నాయని వాటిని ఎందుకు తీర్చడం లేదని ప్రిన్సిపాల్ ను నిలదీశారు త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన విరమించారు అనంతరం ధర్నాలు పాల్గొన్న విద్యార్థుల పట్ల పలువురు టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారని తమను తిట్టారని విద్యార్థులు వాపోయారు
...
https://www.youtube.com/watch?v=FmZGcbzNJTM
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=Vkd9m40DoJw
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=SRYY3sAyYJ0