ప్రతి కార్యకర్త అంకితం భావంతో పని చేస్తూ ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట ,నర్సింగ్ .మండలాల టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం చేగుంట బాలాజీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ పార్క్ హుస్సేన్ ,చేగుంట. నర్సింగ్. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు vengal రావు. తోర్య నాయక్. చేగుంట ఎంపీపీ masula శ్రీనివాస్. జడ్పిటిసి మోదం శ్రీనివాస్. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్. సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచి కట్ల శ్రీనివాస్. నార్సింగి ఎంపీపీ సబిత జడ్పిటిసి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి ఏదో రకంగా ఉపయోగపడుతుందని సంక్షేమ పథకాలతో పాటు పార్టీ పటిష్టత కోసం . కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కు దుబ్బాక నియోజక వర్గంలో అధికంగా జరిగే విధంగా చూడాలన్నారు. ఇప్పటి వరకు 50 వేల సభ్యత్వాలు నమోదయ్యాయని. కార్యకర్తలు అధైర్య పడవద్దని టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.ఏమైనా సమస్యలు ఉం�
...
https://www.youtube.com/watch?v=EjNR1sFRgIQ