#arthika sahayam
ముక్కు పచ్చలారని వయస్సులో ఇద్దరికి
తల కొరివి పెట్టిన దురదృష్ట వంతుడు ఈ చిన్నారి బాను. అమ్మ తోడు లేనిదే క్షణం గడవని వయస్సులో అన్న తప్ప మరే తోడు మిగలని దైన్యం అభిజ్ఞది .కనీ పెంచిన తల్లిదండ్రుల అనారోగ్యం తో చనిపోగా.....ఈ అన్న- చెల్లెళ్లను శాశ్వతంగా అనాధలను చేసింది. నా అన్న వాళ్ళు లేక ఆపన్నుల హస్తం కోసం ఎదురుచూస్తున్న చిన్నారులు బాను అభిజ్ఞలపై s2 ప్రత్యేక కథనం...
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట మదిర గ్రామమైన ఎల్లపూర్ గ్రామానికి చెందిన బొల్లు రాజయ్య,రేణుక దంపతులకు ఇద్దరు పిల్లలు.దంపతులిద్దరూ అనారోగ్య కారణాలతో మరణించారు. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడం తో ఇద్దరు చిన్నారులు అనాధ లుగా మారారు.అంతకు ముందు తండ్రి, వారం రోజుల క్రితం తల్లి సైతం మరణించడంతో ఇద్దరు చిన్నారులు అనాధ లయ్యారు. ప్రస్తుతం బాను వయస్సు 11 సంవత్సరాలు కాగా అభిజ్ఞ వయస్సు 07 సంవత్సరాలు. బాను తల్లి రేణుక అంత్యక్రియలు నిర్వహించాడు. పసి వయ్యస్సులో వారికొచ్చిన కష్టాలను చూసి గ్రామమంతా కానీటి పర్యంతమయ్యింది. తల్లిదండ్రులిద్దరికి తల కొరివి పెట్టిన బాను 11 ఏళ్ల వయస్సులో ఇద్దరికీ తల కొరివి పెట్టాల్సిన దురదృష్టకర పరిస్థితులు రావడం అందరిని కలిచి వేస్తోంద
...
https://www.youtube.com/watch?v=XwQZOXVrTf0
#bjp #jenda #bjpdubbak
కేంద్ర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉండేలా కృషి చేస్తాం
బీజేపీ జెండాను ఆవిష్కరించిన గ్రామ బూత్ అధ్యక్షులు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో గురువారం గ్రామ బూత్ అధ్యక్షులు కొండ విటోభ, కమ్మరి నవీన్, గ్రామ బీజేపీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా వారుమాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో మళ్ళీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని అదేవిదంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనే దిశగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ను మళ్ళీ రెండోసారి గెలిపించుకొని వారి సహకారంతో కార్యకర్తలు అందరం కృషి చేస్తామని అన్నారు.బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు
పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=bzEYaPTM0_k