సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలోని రహస్యంగా గంజాయి చెట్లను పెంచుతున్న వ్యవసాయ పొలంలో ఎక్సయిజ్ అధికారులు ,ములుగు పోలీసులు కలిసి పొలం లో దాడులు నిర్వహించి పొలంలో ఉన్న సుమారు 42 గంజాయి చెట్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొని శాంపిల్స్ సేకరించి అక్కడే దగ్ధం చేశారు. గజ్వెల్ ఎక్సయిజ్ సి.ఐ. ప్రభావతి మాట్లాడుతూ సమాచారం మేరకు నాగిరెడ్డి పల్లి గ్రామంలోని నర్సింహారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్న పంట మధ్య గంజాయి మొక్కలు పెంచుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు పొలం దగ్గరికి వెళ్లి పరిశీలించగా సుమారు 42 గంజాయి మొక్కలు ఉన్నట్టు గుర్తించి వాటిని స్వాదినపరరుచుకొని వాటి శాంపిల్స్ సేకరించి మొక్కలను అక్కడికక్కడే దగ్ధం చేశామని ఎక్సయిజ్ సి.ఐ .ప్రభావతి తెలిపారు.ఇలాంటి చట్టవ్యతిరేకమైన పనులు చేసిన వారి పై పిడియాక్ట్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు.
...
https://www.youtube.com/watch?v=Kg5XifOVwlg
current shock dead former at doulthabad mondal mubaraspoor. సిద్దిపేట జిల్లా.....
-~-~~-~~~-~~-~-
Please watch: "ఓటు హక్కు వినియోగించుకున్న మిరుదొడ్డి ఎంపీపీ పంజాల కవిత-శ్రీనివాస్."
https://www.youtube.com/watch?v=uUhThF40Xhw
-~-~~-~~~-~~-~-
...
https://www.youtube.com/watch?v=c2AZ5Fa4e64
#indupriyal #murdermystery2 #hatya
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందూప్రియాల్ లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన హన్మండ్లకాడి వెంకటయ్య (49)పై రాత్రి 3 గంటల ప్రాంతంలో పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశారు. కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. భార్య, అల్లుడు శ్రీహరి, కూతురు ప్రణతి వెంకటయ్య ను గొంతు నులిపి చంపేసి, గుర్తు పట్టకుండా శవంపై పెట్రోల్ పోసి అంటిబెట్టినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారని సమాచారం. మృతుడు వెంకటయ్య గతంలో తమ అత్తపై దాడి చేసి జైలుకు వెళ్లి ఇటీవలే వచ్చినట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది. జైలు నుంచి వచ్చిన వెంకటయ్య మద్యానికి బానిసై ఇంట్లో రోజు గొడవలు చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలా?, మరే ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని దౌల్తాబాద్ ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి మీడియా తో తెలిపారు.
...
https://www.youtube.com/watch?v=X4uQqWQyN_I