Multistreaming with https://restream.io/
సిద్దిపేట జిల్లా దుబ్బాక లో ఎరువుల కోసం క్యూ లైన్ లో నిలబడిన అన్నదాత హఠాన్మరణం.
...
https://www.youtube.com/watch?v=iVczoIOwnSI
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా పేదలకు ఇళ్ల పంపిణీ చేయడం లేదంటూ దుబ్బాక మండల సర్వసభ్య సమావేశంలో తిమ్మాపూర్ ఎంపిటిసి రామవరం మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యురాలు రామవరం మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ త్వరగా చేపట్టకపోతే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు సిద్ధ పడతారని అన్నారు. . పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు పంపిణీ చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఇల్లు కూలిపోయే దశకు చేరుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
...
https://www.youtube.com/watch?v=wJ5p6K8biLc
#s2news #congress #revanthreddy
చేగుంట మండల్ అనంతసాగర్ తిమ్మాయిపల్లి గ్రామాల్లో ఐకేపీ సెంటర్ ధాన్యం కొనుగోలు నిలిపి వేసినందుకు రైతుల పక్షాన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని సాయి శివ రైస్ మిల్ ఓనర్ రమేష మాట్లాడి రైతుల ఒడ్లు తక్షణమే వడ్లు కొనాలని డిమాండ్ చేశారు లేదంటే రోడ్ల పైన ధర్నా చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లాలా గణేష్ నర్సింలు నవీన్ వెంకటేష్ త్యాబ్ ఆగం మహేష్ గ్రామస్తులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=0Zaxgr9C7ik