#s2newssatyamsreerangam #s2newssreerangamcongress #s2newssatyamcongress
కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా యాత్ర నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు డా. మల్లు రవి గారు, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ గారు, కూకట్ పల్లి నియోజకవర్గ దళిత, గిరిజన దండోరా సమన్వయ కర్త రవి వాసిరెడ్డి గారు, డా. సత్యం శ్రీరంగం, గొట్టిముక్కల వెంగళరావు హాజరయ్యారు. కూకట్ పల్లి అంబెడ్కర్ వై జంక్షన్ చౌరస్తా లో అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం ర్యాలీ గా బయలుదేరి కేపీహెబి కాలనీ రోడ్ నెం ఒకటిలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మార్వో ఆఫీస్ వరకు కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ గా బయలు దేరి వెళ్లి ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ కెసిఆర్ ఏడున్నరేళ్ళ పాలనలో దళిత-గిరిజనులని మోసం చేసారని, హుజూరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే .. కేసీఆర్ కు దళితులు గుర్తుకు వచ్చారని, దళితులందరు ఐక్యమత్యంగా ఉండాలి అన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కృషి చేస్తుందన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో లబ్
...
https://www.youtube.com/watch?v=-6q2DoQyMLI